Monday, August 21, 2006

కాకతీయ యుగము

ఇది ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారి రచన, ప్రపంచ తెలుగు మహాసభ ప్రచురణ.
చాలా సరళమైన భాషలో ఉంటుంది.

ఇక్కడ download చేసుకోవచ్చు.

మన తెలుగు చరిత్రలో చెప్పుకోదగ్గ అతికొద్ది గొప్పసామ్రాజ్యాలలో కాకతీయులది చాలా ముఖ్యమైనది. అదీ కాక, కాకతీయులైన గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు అందరికీ తెలిసినవాళ్లే.

చిన్న excerpt:

"
కాకతీయుల గురించి ఎందుకు తెలుసుకోవాలి?
-----------------
1) కాకతీయులు తెలుగుదేశాన్ని సుమారు 325 సంవత్సరాలు (1000 AD - 1323 AD) పరిపాలించారు.

2) 225 BC - 225 AD మధ్యలో తెలుగుదేశాన్నే గాక దక్షిణాపథంలో విస్తారమైన భాగాన్ని పాలించిన శాతవాహనులకన్నా, 625 AD -1075 AD మధ్యలో వేంగీదేశాన్ని పాలించిన తూర్పు చాళుక్యులకన్నా కాకతీయులు మనకు బాగా సన్నిహితులు."